అధ్యక్ష పీఠాన్ని వీడిన 'జామే'...
- January 22, 2017
- ఫలించిన పశ్చిమ ఆఫ్రికా దేశాధినేతల మధ్యవర్తిత్వం
బాంజుల్ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాను 22 ఏండ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన యహ్యా జామే ఎట్టకేలకు అధ్యక్ష పీఠాన్ని వీడారు. గతనెల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అదామా బారో గురువారం ప్రమాణం చేశారు. అయితే, అధ్యక్ష పీఠాన్ని వదిలిపెట్టేందుకు జామే నిరాకరించడంతో గాంబియాలో అల్లర్లు మిన్నంటాయి. ఐరాస భద్రతా మండలికి చెందిన 15 సభ్య దేశాలు ఘర్షణలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. గాంబియా నూతన అధ్యక్షుడికి బాసటగా నిలిచాయి. అంతేగాకుండా, బారోకు ఎకోవస్ ( ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ) కూడా మద్దతు ప్రకటించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









