అధ్యక్ష పీఠాన్ని వీడిన 'జామే'...
- January 22, 2017
- ఫలించిన పశ్చిమ ఆఫ్రికా దేశాధినేతల మధ్యవర్తిత్వం
బాంజుల్ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాను 22 ఏండ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన యహ్యా జామే ఎట్టకేలకు అధ్యక్ష పీఠాన్ని వీడారు. గతనెల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అదామా బారో గురువారం ప్రమాణం చేశారు. అయితే, అధ్యక్ష పీఠాన్ని వదిలిపెట్టేందుకు జామే నిరాకరించడంతో గాంబియాలో అల్లర్లు మిన్నంటాయి. ఐరాస భద్రతా మండలికి చెందిన 15 సభ్య దేశాలు ఘర్షణలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. గాంబియా నూతన అధ్యక్షుడికి బాసటగా నిలిచాయి. అంతేగాకుండా, బారోకు ఎకోవస్ ( ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ) కూడా మద్దతు ప్రకటించింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







