సముద్ర తీరంలో శుక్రవారం గల్లంతైన బాలిక...
- January 22, 2017
మస్కట్ : గత శుక్రవారం సముద్రంలో మునిగిపోయిన ఒక 16 ఏళ్ల బాలిక మృతదేహంను ఆదివారం సాయంత్రం లభ్యమైంది. దక్షిణ షేకీయహ్ లోని జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ సముద్రతీరంలో ఆమె మునిగిపోయింది. శుక్రవారం ఒక ఫోన్ కాల్ మేము అందుకొన్నాం. జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ తీరంలో మునిగిపోయిన ఒక 16 ఏళ్ల అమ్మాయి గురించి మా బృందం వెంటనే స్పందించింది. ఆ ప్రాంతానికి చేరుకొని శోధనతో కూడిన రక్షించే చర్యలు ప్రారంభించాం. దురదృష్టవశాత్తూ,దీర్ఘ శోధన తరువాత ఆ బాలిక విగత శరీరం కనుగొనబడింది. మృతి చెందిన ఆ బాలిక కుటుంబంకు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సివిల్ డిఫెన్స్ ,అంబులెన్సుల పబ్లిక్ అథారిటీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









