సముద్ర తీరంలో శుక్రవారం గల్లంతైన బాలిక...
- January 22, 2017
మస్కట్ : గత శుక్రవారం సముద్రంలో మునిగిపోయిన ఒక 16 ఏళ్ల బాలిక మృతదేహంను ఆదివారం సాయంత్రం లభ్యమైంది. దక్షిణ షేకీయహ్ లోని జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ సముద్రతీరంలో ఆమె మునిగిపోయింది. శుక్రవారం ఒక ఫోన్ కాల్ మేము అందుకొన్నాం. జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ తీరంలో మునిగిపోయిన ఒక 16 ఏళ్ల అమ్మాయి గురించి మా బృందం వెంటనే స్పందించింది. ఆ ప్రాంతానికి చేరుకొని శోధనతో కూడిన రక్షించే చర్యలు ప్రారంభించాం. దురదృష్టవశాత్తూ,దీర్ఘ శోధన తరువాత ఆ బాలిక విగత శరీరం కనుగొనబడింది. మృతి చెందిన ఆ బాలిక కుటుంబంకు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సివిల్ డిఫెన్స్ ,అంబులెన్సుల పబ్లిక్ అథారిటీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







