సముద్ర తీరంలో శుక్రవారం గల్లంతైన బాలిక...

- January 22, 2017 , by Maagulf
సముద్ర తీరంలో శుక్రవారం గల్లంతైన బాలిక...

మస్కట్ : గత శుక్రవారం సముద్రంలో మునిగిపోయిన ఒక 16 ఏళ్ల బాలిక మృతదేహంను ఆదివారం సాయంత్రం లభ్యమైంది. దక్షిణ షేకీయహ్ లోని జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ సముద్రతీరంలో ఆమె మునిగిపోయింది. శుక్రవారం ఒక ఫోన్ కాల్ మేము అందుకొన్నాం. జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ తీరంలో మునిగిపోయిన  ఒక 16 ఏళ్ల అమ్మాయి గురించి  మా బృందం వెంటనే స్పందించింది. ఆ ప్రాంతానికి చేరుకొని శోధనతో కూడిన రక్షించే చర్యలు ప్రారంభించాం. దురదృష్టవశాత్తూ,దీర్ఘ శోధన తరువాత ఆ బాలిక విగత శరీరం కనుగొనబడింది. మృతి చెందిన ఆ బాలిక కుటుంబంకు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సివిల్ డిఫెన్స్ ,అంబులెన్సుల పబ్లిక్ అథారిటీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com