అక్రమ మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయాలపై ఉక్కుపాదం..
- January 22, 2017డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ (డిఇడి), 25 షాపులపై ఒకే రోజు దాడులు నిర్వహించి, జరీమానాలు విధించింది. అక్రమంగా మనీ ట్రాన్సఫర్స్ని ఈ షాప్లు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల తనిఖీల్లో తేలింది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందుకున్న డిఇడి, పలు టీమ్స్ని సోదాల కోసం నియమించింది. అనుమానం రాకుండా ఈ షాప్లు బెంగాలీ భాషలో ప్రచారం చేసుకుంటున్నాయని కమర్షియల్ కంపెనీస్ మరియు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ సెక్టార్ - డిఇడి సిఇఓ మొహమ్మద్ అలి రషెద్ లూతా చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి సిమ్ కార్డ్స్ ద్వారా అక్రమ మనీ ట్రాన్స్ఫర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల నుంచి మాత్రమే ప్రజలు లావాదేవీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం