వచ్చే ఏడాదినుండి మహిళల క్రికెట్ టోర్నీలు: కవిత
- January 23, 2017
వచ్చే ఏడాది నుంచి మహిళల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత వెల్లడించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తుది పోరులో హైదరాబాద్పై విజయం సాధించిన జడ్చర్ల జట్టును ఆమె అభినందించారు.అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్నారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి అవసరమైన వసతుల్ని పెంచనున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









