తెలంగాణ విద్యార్థులకు తీపికబురు

- January 23, 2017 , by Maagulf
తెలంగాణ విద్యార్థులకు తీపికబురు

తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం రూ.60 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రకటనతో విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని బీసీ విద్యార్థులు వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com