నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఉత్తర్వులు...
- January 23, 2017
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కొత్తగా నిర్మించే నాలుగు ఆస్పత్రులకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 500 పడకల సామర్థ్యం కలిగిన వీటిని నగరంలో నాలుగు ప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్బీనగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్, రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లి, పేట్బషీర్బాగ్, మియాపూర్లో వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అంచనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







