నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఉత్తర్వులు...
- January 23, 2017
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కొత్తగా నిర్మించే నాలుగు ఆస్పత్రులకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 500 పడకల సామర్థ్యం కలిగిన వీటిని నగరంలో నాలుగు ప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్బీనగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్, రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లి, పేట్బషీర్బాగ్, మియాపూర్లో వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అంచనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







