ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు...
- January 24, 2017
హైదరాబాద్ : ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న కేంద్ర భద్రతా విభాగం హెచ్చరికల నేపధ్యంలో... ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆంక్షలు విదించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







