ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు...

- January 24, 2017 , by Maagulf
ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు...

హైదరాబాద్ : ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న కేంద్ర భద్రతా విభాగం హెచ్చరికల నేపధ్యంలో... ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆంక్షలు విదించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com