సామాజిక బాధ్యతగా నిర్వాసిత కార్మికులకు నియామకాన్ని క్రమబద్ధీకరణ
- January 27, 2017
మస్కట్:నిర్వాసిత కార్మికులకు ఇక ఉద్యోగాలు హుళక్కే అని చూచాయిగా అర్ధమవుతుంది. వారి నియామక క్రమబద్ధీకరణ చేయడం సామాజిక బాధ్యతగా అది అన్ని రంగాల్లో అమలుపర్చాలని ఒమన్ ఉప ప్రధాన మంత్రి తేల్చి చెప్పారు. నిర్వాసిత కార్మికుల నియామక క్రమబద్ధీకరణ పై దృష్టి కేంద్రీకరించి వారి పెరుగుదల ఆపటం ఒక సామూహిక బాధ్యత అని అన్నారు. దేశంలోని అన్ని రంగాలలో ఈ విజయం కోసం కృషి చేస్తున్నారు," మంత్రిమండలి వ్యవహారాల మండలి ఒమన్ ఉప ప్రధాన మంత్రి సయ్యిద్ ఫాహ్డ్ బిన్ మహమౌద్ అల్ సయిద్, మంత్రులు సమావేశంలో మంగళవారంచెప్పారు. ఉద్యోగానికి అనుభవం ముఖ్యం కాదని పేర్కొంటూ , శిక్షణ ద్వారా పొందిన అనుభవాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన సూచించారు, పని కల్పించడమే కంపినీల ప్రధాన బాధ్యత అని మా ఒమాన్ యువత సామర్థ్యాన్ని ప్రశ్నించాడానికి మేము అనుమతించమని అల్ సెడ్ చెప్పారు.ఒమాన్ ప్రభుత్వం పలు రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు పనిచేస్తున్నట్లు అయన చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మద్దతుతో జాతీయ ఆర్ధిక విస్తరించాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2016 సంవత్సరం చివరి నాటికి ఒమాన్ ఉద్యోగార్ధుల సంఖ్య 43.858 మంది తెలియచేస్తూ, వీరిలో 15.831 పురుషులు మరియు 28.027 స్రీలు ఉన్నారని పేర్కొంటూ, వీరిలో అత్యధికులు 25 ఏళ్ళ నుంచి 29 ఏళ్ళ మధ్య వయస్కులని అన్నారు. గణాంకాలు మరియు సమాచార జాతీయ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, ఉద్యోగార్ధులకు అత్యధిక సంఖ్యలో విశ్వవిద్యాలయ డిగ్రీ హోల్డర్లుగా ఉన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







