దుబాయ్ను దేశభక్తి లో ముంచెత్తిన 'శ్రీ లలిత'
- January 30, 2017శ్రీలలిత ఈవెంట్స్ గణతంత్ర దినోత్సవం లో భాగంగా వైభవంగా సమర్పించిన "వింటర్ ఫీస్టా " యుఏఈ లో నివసించే భారతీయులు తమ తమ రాష్ట్రాల సాంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తూ పెరేడ్ చేయడం ప్రోగ్రాం కి వచ్చిన వాళ్ళందరిని ఆకట్టుకుంది, ఇలాంటి కార్యక్రమం యుఏఈ లో ఇదే మొదటిసారి, ఇందులో చాల పెద్దసంఖ్య లో ప్రదర్శకులు పాల్గొనడం జరిగింది. మ్యూజికల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, మరియు ఫన్ గేమ్స్ ఉండడం తో జన కోలాహలంతో సందడి జరిగింది. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ యుఏఈలో జరుగనున్నట్లు శ్రీలలిత ఈవెంట్స్ అధినేత శ్రీలలిత, మరియు ఈవెంట్ మేనేజర్ అరుణ్ మీడియా తో వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక