దుబాయ్ను దేశభక్తి లో ముంచెత్తిన 'శ్రీ లలిత'
- January 30, 2017
శ్రీలలిత ఈవెంట్స్ గణతంత్ర దినోత్సవం లో భాగంగా వైభవంగా సమర్పించిన "వింటర్ ఫీస్టా " యుఏఈ లో నివసించే భారతీయులు తమ తమ రాష్ట్రాల సాంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తూ పెరేడ్ చేయడం ప్రోగ్రాం కి వచ్చిన వాళ్ళందరిని ఆకట్టుకుంది, ఇలాంటి కార్యక్రమం యుఏఈ లో ఇదే మొదటిసారి, ఇందులో చాల పెద్దసంఖ్య లో ప్రదర్శకులు పాల్గొనడం జరిగింది. మ్యూజికల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, మరియు ఫన్ గేమ్స్ ఉండడం తో జన కోలాహలంతో సందడి జరిగింది. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ యుఏఈలో జరుగనున్నట్లు శ్రీలలిత ఈవెంట్స్ అధినేత శ్రీలలిత, మరియు ఈవెంట్ మేనేజర్ అరుణ్ మీడియా తో వెల్లడించారు.








తాజా వార్తలు
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!









