దుబాయ్‌ను దేశభక్తి లో ముంచెత్తిన 'శ్రీ లలిత'

- January 30, 2017 , by Maagulf

శ్రీలలిత ఈవెంట్స్ గణతంత్ర దినోత్సవం లో భాగంగా వైభవంగా సమర్పించిన "వింటర్ ఫీస్టా " యుఏఈ  లో నివసించే భారతీయులు తమ తమ రాష్ట్రాల సాంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శిస్తూ  పెరేడ్ చేయడం ప్రోగ్రాం కి వచ్చిన వాళ్ళందరిని ఆకట్టుకుంది, ఇలాంటి కార్యక్రమం యుఏఈ లో ఇదే మొదటిసారి, ఇందులో చాల పెద్దసంఖ్య లో ప్రదర్శకులు పాల్గొనడం జరిగింది. మ్యూజికల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, మరియు ఫన్ గేమ్స్  ఉండడం తో జన కోలాహలంతో సందడి జరిగింది. ఇలాంటి  మరెన్నో ఈవెంట్స్  యుఏఈలో  జరుగనున్నట్లు శ్రీలలిత ఈవెంట్స్ అధినేత శ్రీలలిత, మరియు ఈవెంట్ మేనేజర్ అరుణ్ మీడియా తో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com