భారత్- ఇంగ్లండ్ చివరి టి.20 మ్యాచ్...
- January 31, 2017
బెంగళూరు : భారత్ - ఇంగ్లండ్ల మధ్య టి.20 క్రికెట్ మ్యాచ్ బుధవారం సాయంత్రం జరగనుంది. బెంగళూరులో సాయంత్రం 6.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరగ్గా చెరో మ్యాచ్ గెలుచుకుని సిరీస్లో 1-1 తో సమంగా ఉన్నాయి. దీంతో మూడో మ్యాచ్పై ఇరు జట్లు దృష్టిపెట్టాయి. కాగా... మూడో మ్యాచ్ను గెలిచేందుకు భారత జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









