భారత్‌- ఇంగ్లండ్‌ చివరి టి.20 మ్యాచ్...

- January 31, 2017 , by Maagulf
భారత్‌- ఇంగ్లండ్‌ చివరి టి.20 మ్యాచ్...

బెంగళూరు : భారత్ - ఇంగ్లండ్‌ల మధ్య టి.20 క్రికెట్ మ్యాచ్ బుధవారం సాయంత్రం జరగనుంది. బెంగళూరులో సాయంత్రం 6.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా చెరో మ్యాచ్ గెలుచుకుని సిరీస్‌లో 1-1 తో సమంగా ఉన్నాయి. దీంతో మూడో మ్యాచ్‌పై ఇరు జట్లు దృష్టిపెట్టాయి. కాగా... మూడో మ్యాచ్‌ను గెలిచేందుకు భారత జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com