భారత్- ఇంగ్లండ్ చివరి టి.20 మ్యాచ్...
- January 31, 2017
బెంగళూరు : భారత్ - ఇంగ్లండ్ల మధ్య టి.20 క్రికెట్ మ్యాచ్ బుధవారం సాయంత్రం జరగనుంది. బెంగళూరులో సాయంత్రం 6.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరగ్గా చెరో మ్యాచ్ గెలుచుకుని సిరీస్లో 1-1 తో సమంగా ఉన్నాయి. దీంతో మూడో మ్యాచ్పై ఇరు జట్లు దృష్టిపెట్టాయి. కాగా... మూడో మ్యాచ్ను గెలిచేందుకు భారత జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









