భారత్- ఇంగ్లండ్ చివరి టి.20 మ్యాచ్...
- January 31, 2017
బెంగళూరు : భారత్ - ఇంగ్లండ్ల మధ్య టి.20 క్రికెట్ మ్యాచ్ బుధవారం సాయంత్రం జరగనుంది. బెంగళూరులో సాయంత్రం 6.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరగ్గా చెరో మ్యాచ్ గెలుచుకుని సిరీస్లో 1-1 తో సమంగా ఉన్నాయి. దీంతో మూడో మ్యాచ్పై ఇరు జట్లు దృష్టిపెట్టాయి. కాగా... మూడో మ్యాచ్ను గెలిచేందుకు భారత జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







