ఆధార్ హెల్త్కార్డ్ వృద్ధులకు...
- February 01, 2017
ఎల్ఐసీ డిపాజిట్లపై 8శాతం వడ్డీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సీనియర్ సిటిజన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారికి కొన్ని ప్రత్యేక రాయితీలిచ్చింది. ముఖ్యంగా వారి ఆరోగ్యం కోసం ఆధార్ ఆధారిత హెల్త్కార్డులను అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ కార్డులో సదరు వృద్ధుడికి సంబంధించిన ఆరోగ్య వివరాలన్నీ పొందుపరుస్తారు. దీంతోపాటు ఎల్ఐసీ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. వృద్ధులు చేసిన డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇవ్వనున్నారు. ఈ పథకం పదేళ్లపాటు ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







