శ్రీవారి రూ. 300 దర్శన్ టికెట్ల బుకింగ్ ఇకపై సులభంగా...
- February 02, 2017
తిరుమల: ఈనెల 3వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో రూ. 300 టికెట్లను ఏపీటీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చునని టీటీడీ ఈవో సాంబశివరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. భక్తులు ప్రైవేటు ఇంటర్నెట్ సెంటర్లపై ఆధారపడకుండా సులువుగా, తక్కువ సొమ్ముతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 8 వేల ఆన్లైన్ సెంటర్లు ఉన్నాయని, వీటితోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సైతం శాఖలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కో టికెట్కు రూ.5 చొప్పున సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని సాంబశివరావు తెలిపారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









