స్కూల్ బస్సు డ్రైవర్లు అరెస్ట్...
- February 03, 2017
కొచ్చి: మద్యం సేవించి స్కూల్ బస్సులు నడుపుతున్న 25 మంది డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని నాలుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఏక కాలంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25 మంది డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కొట్టయం, ఇడుక్కి, అలప్పుజ, కోచి జిల్లాల్లో మద్యం మత్తులో స్కూల్ బస్సు డ్రైవర్లు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే సమాచారంతో.. ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఐజీ పి. విజయన్ విలేకరులకు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









