ఏపీ ఉద్యోగులకు 3 శాతం డీఏ...
- February 03, 2017
మార్చి వరకు బకాయిలు అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరవు భత్యం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ పెంపు 2016 జనవరి నుంచీ వర్తిస్తుంది. కరవుభత్యం బకాయిలను మార్చి వరకు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఏప్రిల్ నుంచి నేరుగా వారి వేతనాల్లో చెల్లించనున్నారు. డీఏ పెంపుతో ఖజానాపై నెలకు రూ.8.64 కోట్ల అదనపు భారం పడనుంది. గతేడాది జనవరి నుంచీ ఉద్యోగులు ఈ డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ విడుదలపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









