హైదరాబాద్ నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు...
- February 03, 2017
హైదరాబాద్: నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై తమ ప్రతాపం చూపించారు. నగర పోలీసులు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసులతో నైజీరియన్ యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులను నెట్టేశారు. ఈ ఘటనతో నైజీరియన్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ తనిఖీల్లో పోలీసులు 60 వాహనాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









