హైదరాబాద్ నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు...
- February 03, 2017
హైదరాబాద్: నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై తమ ప్రతాపం చూపించారు. నగర పోలీసులు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసులతో నైజీరియన్ యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులను నెట్టేశారు. ఈ ఘటనతో నైజీరియన్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ తనిఖీల్లో పోలీసులు 60 వాహనాలను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









