ఛత్తీస్ గఢ్లో ఎన్కౌంటర్,12 మంది మావోల హతం
- February 06, 2017
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అమ్మబేడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోలు ఎదురుపడ్డారని అధికారులు తెలిపారు. అమ్మబేడాలో 50మందికి పైగా మావోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









