ఛత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్,12 మంది మావోల హతం

- February 06, 2017 , by Maagulf
ఛత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్,12 మంది మావోల హతం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్ జిల్లాలోని అమ్మబేడా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. సీఆర్పీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ చేస్తుండగా మావోలు ఎదురుపడ్డారని అధికారులు తెలిపారు. అమ్మబేడాలో 50మందికి పైగా మావోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com