దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన ఐఎస్ఐ
- February 06, 2017
దక్షిణాది రాష్ట్రాలపై ఐసిస్ గురి పెట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు తెర తీశాయని సమాచారం. అబుదాబి కేంద్రంగా ఈ రిక్రూట్మెంట్ ఐసిస్ చేపట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది తమిళనాడు, తెలంగాణ నుంచి ఐసిస్లో 9 మంది చేరినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చేరికలపై గతనెలలో ఎన్ఐఏ కేసు కూడా నమోదు చేసింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









