బిబికె ఇండియా ప్రాపర్టీ షో
- February 08, 2017
మనామా: ఎన్ఆర్ఐ బిజినెస్ వింగ్ - బిబికె ఇండియా ప్రాపర్టీ షో (బిఐపిఎస్) 2017ను ఫిబ్రవరి 10 మరియు 11 తేదీల్లో క్రౌన్ ప్లా హోటల్లో నిర్వహించనున్నారు. భారత దేశం నుంచి ప్రముఖ డెవలపర్లు తమ ప్రాపర్టీస్ని ఇక్కడ డిస్ప్లే చేయనున్నారు. బహ్రెయిన్లోని భారతీయులకు ఈ ప్రాపర్టీ షో ఎంతో ఉపయోగపడ్తుందని నిర్వాహకులు తెలిపారు. బిబికె అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సికె జయదేవ్ మాట్లాడుతూ, బహ్రెయిన్లో నిర్వహిస్తున్న భారతీయులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇన్వెస్ట్మెంట్ కోసం, అలాగే ఇతర అవసరాల కోసం పలు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఈ ప్రాపర్టీ షోలో అందుబాటులో ఉంటాయట. బహ్రెయిన్లో తొలిసారిగా ఈ తరహా అత్యున్నత స్థాయి ఎగ్జిబిషన్ జరుగుతోందని నిర్వాహకులు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రాపర్టీ షో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







