పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే జరిమానా లేదా శిక్ష..
- February 08, 2017
దేశంలో రద్దైన రూ.500, రూ.1000 పాత నోట్లను దగ్గరుంచుకుంటే ఇక నుంచి అది నేరేమే. ఒక వేళ ఉంటే జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించేలా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ ఆమోదం పలికింది. పాత రూ. 500, రూ. 1000 నోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే రూ. 10 వేల వరకూ జరిమానా విధించాలని, ఉన్న నోట్ల సంఖ్యను బట్టి జైలు శిక్ష విధించాలా? లేదా? అన్న విషయాన్ని కోర్టులు తేలుస్తాయని బిల్లులో ప్రతిపాదించారు. డీమానిటైజేషన్ బిల్లును ఫినాన్స్ మినిస్టిర్ అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







