అంధుల టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయం...
- February 08, 2017
అంధుల టీ20 ప్రపంచకప్
విజయవాడ: అంధుల టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయం నమోదు చేసింది భారత్. బుధవారం కృష్టా జిల్లా మూలపాడులో జరిగిన మ్యాచ్లో భారత్ 152 పరుగుల భారీ తేడాతో నేపాల్పై ఘనవిజయం సాధించింది. మొదట కెప్టెన్ అజయ్కుమార్ రెడ్డి (109; 50 బంతుల్లో 17×4), వెంకటేశ్వరరావు (82), దుర్గారావు (53) మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 289 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నేపాల్ను భారత బౌలర్లు 137/5కే కట్టడి చేశారు. భారత్కు టోర్నీలో ఇది ఎనిమిదో విజయం.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









