అంధుల టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయం...
- February 08, 2017
అంధుల టీ20 ప్రపంచకప్
విజయవాడ: అంధుల టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ వరుసగా ఆరో విజయం నమోదు చేసింది భారత్. బుధవారం కృష్టా జిల్లా మూలపాడులో జరిగిన మ్యాచ్లో భారత్ 152 పరుగుల భారీ తేడాతో నేపాల్పై ఘనవిజయం సాధించింది. మొదట కెప్టెన్ అజయ్కుమార్ రెడ్డి (109; 50 బంతుల్లో 17×4), వెంకటేశ్వరరావు (82), దుర్గారావు (53) మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 289 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నేపాల్ను భారత బౌలర్లు 137/5కే కట్టడి చేశారు. భారత్కు టోర్నీలో ఇది ఎనిమిదో విజయం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







