అంధుల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌ వరుసగా ఆరో విజయం...

- February 08, 2017 , by Maagulf
అంధుల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌ వరుసగా ఆరో విజయం...

అంధుల టీ20 ప్రపంచకప్‌ 
విజయవాడ: అంధుల టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌ వరుసగా ఆరో విజయం నమోదు చేసింది భారత్‌. బుధవారం కృష్టా జిల్లా మూలపాడులో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 152 పరుగుల భారీ తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. మొదట కెప్టెన్‌ అజయ్‌కుమార్‌ రెడ్డి (109; 50 బంతుల్లో 17×4), వెంకటేశ్వరరావు (82), దుర్గారావు (53) మెరుపులు మెరిపించడంతో భారత్‌ 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 289 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నేపాల్‌ను భారత బౌలర్లు 137/5కే కట్టడి చేశారు. భారత్‌కు టోర్నీలో ఇది ఎనిమిదో విజయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com