భారత ఆర్మీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న 11 మంది అరెస్ట్
- February 09, 2017
పాకిస్థాన్ తరుఫున గూఢచర్యం నిర్వహించి భారత ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్న 11 మందిని మధ్యప్రదేశ్ ఉగ్ర నిరోధక దళం అరెస్ట్ చేసింది. ఇందులో బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ కూడా ఉన్నాడు. వీరు భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, సాట్నాలో చైనా పరికరాలతో టెలిఫోన్ ఎక్సైంజ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఇండియన్ ఆర్మీ సైనిక ఆపరేషన్స్ సమాచారాన్ని పాక్లోని ఐఎస్ఐకి చేరవేస్తున్నారు.
ఈ ముఠాకు నాయకుడైన బలరామ్ బ్యాంకు ఖాతాల్లోకి పాక్ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. వీటిని అతడు జమ్మూకశ్మీర్లోని ఇద్దరు పాక్ ఐఎస్ఐకి చెందిన వారికి చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గత ఏడాది నవంబర్ 13న ఈ ఇద్దరి అరెస్ట్తో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









