భారత ఆర్మీ రహస్యాలు పాకిస్థాన్కు చేరవేస్తున్న 11 మంది అరెస్ట్
- February 09, 2017
పాకిస్థాన్ తరుఫున గూఢచర్యం నిర్వహించి భారత ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్న 11 మందిని మధ్యప్రదేశ్ ఉగ్ర నిరోధక దళం అరెస్ట్ చేసింది. ఇందులో బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ కూడా ఉన్నాడు. వీరు భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, సాట్నాలో చైనా పరికరాలతో టెలిఫోన్ ఎక్సైంజ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ఇండియన్ ఆర్మీ సైనిక ఆపరేషన్స్ సమాచారాన్ని పాక్లోని ఐఎస్ఐకి చేరవేస్తున్నారు.
ఈ ముఠాకు నాయకుడైన బలరామ్ బ్యాంకు ఖాతాల్లోకి పాక్ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. వీటిని అతడు జమ్మూకశ్మీర్లోని ఇద్దరు పాక్ ఐఎస్ఐకి చెందిన వారికి చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గత ఏడాది నవంబర్ 13న ఈ ఇద్దరి అరెస్ట్తో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







