డ్యూటీలో వున్నప్పుడు మొబైల్ ఫోన్ నిషేధం
- February 09, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ సెక్టార్ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. హెల్త్ మినిస్ట్రీ దీనికి సంబంధించి సర్క్యులర్ని తాజాగా జారీ చేసింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సర్క్యులర్లో పేర్కొంది మినిస్ట్రీ. మొబైల్ కాల్స్తోపాటుగా, మొబైల్లో సోషల్ మీడియా వినియోగించడం కూడా ఉల్లంఘనగానే పరిగణిస్తారు. హెల్త్కేర్ రంగంలో మెరుగైన సేవలందించేందుకోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మినిస్ట్రీ భావిస్తోంది. సివిల్ సర్వీసెస్ బ్యూరో డెసిషన్ 22లో పేర్కొన్న విధంగా ఉల్లంఘనలకు జరీమానా విధించడం జరుగుతుంది. ఫిబ్రవరి ఆరున ప్రైమరీ కేర్ అండ్ పబ్లిక్ హెల్త్ యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ వలీద్ అల్ మానె సంతకంతో కూడిన ఈ సర్క్యులర్ విడుదలైంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







