విద్యార్థుల దుష్ప్రవర్తన పట్ల హెచ్చరిక
- February 12, 2017
మనామా: పబ్లిక్ పాఠశాలలో రంగంలో విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో, ముఖ్యంగా కార్యకలాపాలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన పాఠశాల పర్యటనలలో పాఠశాల బస్సులలో సైతం ఎవరైతే తప్పుగా ప్రవర్తించినట్లయితే మొత్తం పాఠశాల విద్యా సంవత్సర కాలంలో ఉచిత రవాణా సేవల అవకాశం కొల్పాతారు. ఈ నిర్ణయం ఇటీవల కింగ్డమ్ విద్యా అధికారులు జారీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు వర్తించేలాగున విద్యార్థులు మరియు జరిమానాలు, కొత్త ఉల్లంఘనలు ఇందులోఉన్నాయి.శృతి మించి ఆగడాలు చేసిన కొందరు అల్లరి విద్యార్థులను స్కూల్ బస్సులలో ఉచిత ప్రయాణం సస్పెన్షన్ మాత్రమే ప్రస్తుతం అమలులోకి తీసుకుకువచ్చేందుకు నిశ్చయించాయి. 2017 నాటి నిర్ణయం 99 ప్రకారం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు ఈ మార్గదర్శకాలు క్రమశిక్షణ విద్యార్ధులు పాటించాలని విద్య మంత్రి డాక్టర్ మాజిద్ అల్ నురిమి ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







