' 50 కోట్ల ' క్లబ్ లో చేరిన 'ఎస్-3'
- February 12, 2017
సూర్య , అనుష్క , శృతి హాసన్ జంటగా హరి దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఎస్ 3 ..ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసందే..సింగం , సింగం 2 సూపర్ హిట్స్ కావడం తో ఎస్ 3 ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో చిత్ర ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇక మూడు రోజుల్లో రూ.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
'సింగం 3' తొలిరోజు రూ.
20 కోట్లు వరకూ వసూలు చేసిందని, రెండోరోజు దాదాపు రూ.14 కోట్లు, మూడోరోజు రూ.15 కోట్లు వసూలు చేసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ కంటే తెలుగు లో మంచి వసూళ్లు చేస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రం విడుదలైన రోజే పైరసీకి గురి కావడం తో చిత్ర నిర్మాతలకు గట్టి దెబ్బ పడింది. లేకపోతే చిత్ర వసూళ్లు ఇంకా బాగుండని అంటున్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







