జయహో ఇస్రో పీఎస్ఎల్వీ - 37
- February 12, 2017
ఈ నెల 15న ఇస్రో ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ - 37 విజయవంతమవ్వాలని ఆశిస్తూ తిరుపతిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్లాష్ మాబ్ (సామూహిక బహిరంగ నృత్య ప్రదర్శన) చేపట్టారు. నగరంలోని శిల్పారామం వేదికగా జయహో ఇండియా...జయహో ఇస్రో పేరుతో దేశభక్తి గేయాలకు నృత్యం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 104 ఉపగ్రహలను నింగిలో పంపడం గర్వించదగ్గ విషయమని విద్యార్ధులు తెలిపారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కోసం ఈ నృత్యాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









