జయహో ఇస్రో పీఎస్ఎల్వీ - 37
- February 12, 2017
ఈ నెల 15న ఇస్రో ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ - 37 విజయవంతమవ్వాలని ఆశిస్తూ తిరుపతిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్లాష్ మాబ్ (సామూహిక బహిరంగ నృత్య ప్రదర్శన) చేపట్టారు. నగరంలోని శిల్పారామం వేదికగా జయహో ఇండియా...జయహో ఇస్రో పేరుతో దేశభక్తి గేయాలకు నృత్యం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 104 ఉపగ్రహలను నింగిలో పంపడం గర్వించదగ్గ విషయమని విద్యార్ధులు తెలిపారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కోసం ఈ నృత్యాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







