జయహో ఇస్రో పీఎస్ఎల్వీ - 37
- February 12, 2017
ఈ నెల 15న ఇస్రో ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ - 37 విజయవంతమవ్వాలని ఆశిస్తూ తిరుపతిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్లాష్ మాబ్ (సామూహిక బహిరంగ నృత్య ప్రదర్శన) చేపట్టారు. నగరంలోని శిల్పారామం వేదికగా జయహో ఇండియా...జయహో ఇస్రో పేరుతో దేశభక్తి గేయాలకు నృత్యం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 104 ఉపగ్రహలను నింగిలో పంపడం గర్వించదగ్గ విషయమని విద్యార్ధులు తెలిపారు. ప్రతి ఒక్కరిలో అవగాహన కోసం ఈ నృత్యాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









