గవర్పల్లీ కచ్రా...
- February 14, 2017కావాల్సిన పదార్థాలు: గోరు చిక్కుడు కాయలు - 200 గ్రాములు, దోసకాయ ముక్కలు - 300 గ్రాములు, నూనె - తగినంత, ఉప్పు - తగినంత, కారం - తగినంత, ధనియాల పొడి - ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక గోకరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. అందులోనే ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి కలపాలి. బాగా వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు