వీసా మోసం కేసులో భారతసంతతి మహిళ...
- February 15, 2017
న్యూయార్క్: అమెరికాలో హెచ్-1బీ వీసాల మోసానికి సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన మహిళ దోషిగా తేలారు. రెండు ఐటీ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల నియామకంలో అక్రమాలకు పాల్పడ్డారని, ఫుల్టైం ఉద్యోగులుగా నియమించలేదని, ఫెడరల్ నియమాల ప్రకారం జీతాలు ఇవ్వలేదని ఆరోపణలతో నమోదైన కేసులో జెర్సీ సిటీకి చెందిన హెచ్ఆర్ మేనేజర్ హీరాల్ పటేల్(34) దోషిగా తేలినట్లు నీవార్క్ ఫెడరల్ కోర్టు వెల్లడించింది. హీరాల్కు అధికంగా అయిదేళ్ల జైలు శిక్ష, 2,50,000 అమెరికా డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది. జూన్లో శిక్ష ఖరారు కానుంది. హీరాల్ రెండు ఐటీ కంపెనీలకు హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు.
ఈ రెండు కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకుని వారికి హెచ్-1బీ వీసాలు ఇప్పిస్తాయి.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







