రీనా నైట్క్లబ్లో కాల్పులకు పాల్పడ్డ నిందితుని అరెస్ట్...
- February 15, 2017
అంకారా : రీనా నైట్క్లబ్లో కాల్పులకు పాల్పడ్డ నిందితున్ని అరెస్ట్ చేసినట్టు టర్కీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇస్తాంబుల్ నైట్క్లబ్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు చొరబడి కాల్పులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 39 మంది మృతి చెందగా, మరో 65 మంది గాయపడ్డారు. కాల్పుల ఘటనతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను పోలీసులు గతనెలలో అరెస్ట్ చేశారు.
మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. బుధవారం ఇస్తాంబుల్లో సోదాలు నిర్వహిస్తుండగా 22 ఏండ్ల యువకుడు అనుమానాస్పదితంగా సంచరించడాన్ని గమనించామని చెప్పారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రీనా నైట్క్లబ్ కాల్పుల ఘటనతో సంబంధాలున్నట్టు అంగీకరించాడని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







