ఐదు దేశాలలో సురక్షిత తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన యూ.ఏ.ఈ.

- September 18, 2015 , by Maagulf
ఐదు దేశాలలో సురక్షిత తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన యూ.ఏ.ఈ.

మోహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్  చారిటీఅండ్ హ్యూమ్యానిటేరియన్ ఎస్టాబ్లిష్‌మెంట్ వారితో చేసుకున్న అంగీకార పత్రాన్ని అమలు చేసే దిశగా, ద యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ వారు అభివృద్ధి చెందుతూ ఉన్న, అవసరమైన - సోమాలియా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఘనా, మరియు బెనిన్ దేశాలలో సురక్షితమైన తాగునీరు మరియు మానవతా కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రోజక్టుల వలన 60,000 మంది ప్రయోజనం పొందుతారని, కరువును ఎదుర్కోవడానికి కూడా ఉద్దేశించబడిన యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ ఏక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొహమ్మద్ అల్ శాంసీ  తెలిపారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com