ఐదు దేశాలలో సురక్షిత తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన యూ.ఏ.ఈ.
- September 18, 2015
మోహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చారిటీఅండ్ హ్యూమ్యానిటేరియన్ ఎస్టాబ్లిష్మెంట్ వారితో చేసుకున్న అంగీకార పత్రాన్ని అమలు చేసే దిశగా, ద యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ వారు అభివృద్ధి చెందుతూ ఉన్న, అవసరమైన - సోమాలియా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఘనా, మరియు బెనిన్ దేశాలలో సురక్షితమైన తాగునీరు మరియు మానవతా కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రోజక్టుల వలన 60,000 మంది ప్రయోజనం పొందుతారని, కరువును ఎదుర్కోవడానికి కూడా ఉద్దేశించబడిన యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ ఏక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొహమ్మద్ అల్ శాంసీ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







