ఐదు దేశాలలో సురక్షిత తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన యూ.ఏ.ఈ.
- September 18, 2015
మోహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చారిటీఅండ్ హ్యూమ్యానిటేరియన్ ఎస్టాబ్లిష్మెంట్ వారితో చేసుకున్న అంగీకార పత్రాన్ని అమలు చేసే దిశగా, ద యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ వారు అభివృద్ధి చెందుతూ ఉన్న, అవసరమైన - సోమాలియా, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఘనా, మరియు బెనిన్ దేశాలలో సురక్షితమైన తాగునీరు మరియు మానవతా కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రోజక్టుల వలన 60,000 మంది ప్రయోజనం పొందుతారని, కరువును ఎదుర్కోవడానికి కూడా ఉద్దేశించబడిన యూ. ఏ. ఈ. వాటర్ ఎయిడ్ ఫౌండేషన్ ఏక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొహమ్మద్ అల్ శాంసీ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







