మంత్రి సయ్యద్ ఖలిద్ చే సుల్తాన్ కాబూస్ మసీదు ప్రారంభం

- September 19, 2015 , by Maagulf
మంత్రి సయ్యద్ ఖలిద్ చే సుల్తాన్ కాబూస్ మసీదు ప్రారంభం

ఒమాన్ అధినేత హిజ్ హైనెస్ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారి ఆదేశానుసారం, రాజ్య న్యాయస్థానం దివాన్ యొక్క మంత్రి సయ్యద్ ఖలీల్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, నిజ్వా లోని  విలాయత్ లో గల సుల్తాన్ కాబూస్ మసీదును శుక్రవారం ప్రారంభించారు. మస్కట్ లో గ్రాండ్ మసీదు తరువాత, అతిపెద్దదైన మసీదు, ఒమాన్ ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే నిజ్వా లో ప్రారంభింపబడడం సరియైనదని ఆయన సందర్భంగా అన్నారు. సరళమైన నిర్మాణ శైలి, ఎంపిక చేయబడిన అలంకారం వంటివి, ప్రాంతంలోని మిగిలిన మసీదులలో దీనిని ప్రత్యేకంగా ఉంచుతాయి!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com