మంత్రి సయ్యద్ ఖలిద్ చే సుల్తాన్ కాబూస్ మసీదు ప్రారంభం
- September 19, 2015
ఒమాన్ అధినేత హిజ్ హైనెస్ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారి ఆదేశానుసారం, రాజ్య న్యాయస్థానం దివాన్ యొక్క మంత్రి సయ్యద్ ఖలీల్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, నిజ్వా లోని విలాయత్ లో గల సుల్తాన్ కాబూస్ మసీదును ఈ శుక్రవారం ప్రారంభించారు. మస్కట్ లో గ్రాండ్ మసీదు తరువాత, అతిపెద్దదైన ఈ మసీదు, ఒమాన్ ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే నిజ్వా లో ప్రారంభింపబడడం సరియైనదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సరళమైన నిర్మాణ శైలి, ఎంపిక చేయబడిన అలంకారం వంటివి, ఈ ప్రాంతంలోని మిగిలిన మసీదులలో దీనిని ప్రత్యేకంగా ఉంచుతాయి!
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









