మంత్రి సయ్యద్ ఖలిద్ చే సుల్తాన్ కాబూస్ మసీదు ప్రారంభం
- September 19, 2015
ఒమాన్ అధినేత హిజ్ హైనెస్ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారి ఆదేశానుసారం, రాజ్య న్యాయస్థానం దివాన్ యొక్క మంత్రి సయ్యద్ ఖలీల్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, నిజ్వా లోని విలాయత్ లో గల సుల్తాన్ కాబూస్ మసీదును ఈ శుక్రవారం ప్రారంభించారు. మస్కట్ లో గ్రాండ్ మసీదు తరువాత, అతిపెద్దదైన ఈ మసీదు, ఒమాన్ ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే నిజ్వా లో ప్రారంభింపబడడం సరియైనదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సరళమైన నిర్మాణ శైలి, ఎంపిక చేయబడిన అలంకారం వంటివి, ఈ ప్రాంతంలోని మిగిలిన మసీదులలో దీనిని ప్రత్యేకంగా ఉంచుతాయి!
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!







