డ్రగ్స్ పెడలింగ్ కేసులో జీవిత ఖైదు..
- February 17, 2017
ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులకు డ్రగ్స్ కేసులో జీవిత ఖైదు ఖరారయ్యింది. 2015 ఏప్రిల్9వ తేదీన, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. తనిఖీల్లో ముందుగా అతని వద్ద ఎలాంటి అనుమానిత పదార్థాలూ లభ్యం కాలేదు. అయితే, కస్టమ్స్ అధికారులు పలు రకాలుగా ప్రశ్నించి, అతని వద్ద నుంచి సమాచారం రాబట్టారు. పొట్టలో క్యాప్స్యూల్స్ రూపంలో డ్రగ్స్ని దాచినట్లు అంగీకరించాడు. ఎక్స్రే పరీక్షలు నిర్వహించగా, వారి పొట్టలో డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. అతని కోసం ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తున్న మరో ఇద్దరు పాకిస్తానీ జాతీయుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిలో ఇద్దరి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు, కేసు రిజిస్టర్ చేశారు.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







