లిబియా సముద్ర తీరాన విషాదం
- February 21, 2017
లిబియా తీరానికి సుమారు 74 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా నుంచి వలసదారులు ప్రయాణిస్తున్న రబ్బర్ బోటు పాడైంది. అందులో సుమారు 120 మంది ఉండవచ్చని వీరంతా సముద్రంలో గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు.
ఇందులో 74 మృతదేహాలు సోమవారం లిబియాలోని జవ్వియా తీరానికి కొట్టుకొచ్చాయి. అధికారులు వీటిని సేకరించి ప్రత్యేకంగా కేటాయించిన స్మశాన వాటికకు తరలించారు. గత ఏడాది మధ్యధరా సముద్రంలో జరిగిన బోటు ప్రమాదాల్లో సుమారు 4579 మంది వలసదారులు మృతిచెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









