మృత్యువాత పడిన బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా
- September 20, 2015
బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కన్ను మూశారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కోల్ కతాలోని బి.ఎం.బిర్లా ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన మే30, 1940న కలకత్తాలో జన్మించారు. జగ్మోహన్ దాల్మియా చిన్నపాటి నుండే క్రికెట్ ఆటపై చాలా ఆసక్తి చూపేవారు. ఆయన మంచి వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకొన్నారు. కానీ ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన తండ్రి సంస్థలో చేరి దాని బాధ్యతలు స్వీకరించారు. జగ్మోహన్ దాల్మియా 1979లో బి.సి.సి.ఐ.లో సభ్యుడిగా చేరారు. అప్పటి నుండి బి.సి.సి.ఐ. అధ్యక్షుడుగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







