మృత్యువాత పడిన బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా
- September 20, 2015
బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కన్ను మూశారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కోల్ కతాలోని బి.ఎం.బిర్లా ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన మే30, 1940న కలకత్తాలో జన్మించారు. జగ్మోహన్ దాల్మియా చిన్నపాటి నుండే క్రికెట్ ఆటపై చాలా ఆసక్తి చూపేవారు. ఆయన మంచి వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకొన్నారు. కానీ ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన తండ్రి సంస్థలో చేరి దాని బాధ్యతలు స్వీకరించారు. జగ్మోహన్ దాల్మియా 1979లో బి.సి.సి.ఐ.లో సభ్యుడిగా చేరారు. అప్పటి నుండి బి.సి.సి.ఐ. అధ్యక్షుడుగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







