ఆంధ్రప్రదేశ్ వ్యూహరచనకై బాబు సింగపూర్ పర్యటన !
- September 21, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్లో పర్యటన రెండవ రోజుకు చేరకుంది.సోమవారం ఉదయం ఆయన సింగపూర్ కన్సార్టియంతో సైన్స్పార్కులో జరిగే వాణిజ్య సమావేశంలో పాలొంటారు. అనంతరం మంత్రి ఈశ్వరన్తో విందులో పాల్గొంటారాయన. తదుపరి అమరావతి నగర అభివృద్ధి -స్విన్ చాలెంజ్ పద్దతి అంశంపై చర్చలు జరుపుతారు. సోమవారం సాయ్తంరం సౌత్ ఆసియన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ (ఐఎన్సిఎన్)లో ఆయన కీలక ఉపన్యాసం చేస్తారు. సింగపూర్లో భారత రాయభారి గోపీనాధ్ పిళ్లై సంధాన కర్తగా వ్యవహరిస్తారు. అనంతరం సింగపూర్ కన్సార్జియం విందులో పాల్గొంటారు. ఇదిలా ఉంటే మంగళవారం కూడ ఆయన పర్యటన కొనసాగుతుందని తెలిసింది. సింగపూర్లోని పలు టౌన్షిప్లను ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం సందర్శిస్తుందని, బుధవారం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







