ఆంధ్రప్రదేశ్ వ్యూహరచనకై బాబు సింగపూర్ పర్యటన !
- September 21, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సింగపూర్లో పర్యటన రెండవ రోజుకు చేరకుంది.సోమవారం ఉదయం ఆయన సింగపూర్ కన్సార్టియంతో సైన్స్పార్కులో జరిగే వాణిజ్య సమావేశంలో పాలొంటారు. అనంతరం మంత్రి ఈశ్వరన్తో విందులో పాల్గొంటారాయన. తదుపరి అమరావతి నగర అభివృద్ధి -స్విన్ చాలెంజ్ పద్దతి అంశంపై చర్చలు జరుపుతారు. సోమవారం సాయ్తంరం సౌత్ ఆసియన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ (ఐఎన్సిఎన్)లో ఆయన కీలక ఉపన్యాసం చేస్తారు. సింగపూర్లో భారత రాయభారి గోపీనాధ్ పిళ్లై సంధాన కర్తగా వ్యవహరిస్తారు. అనంతరం సింగపూర్ కన్సార్జియం విందులో పాల్గొంటారు. ఇదిలా ఉంటే మంగళవారం కూడ ఆయన పర్యటన కొనసాగుతుందని తెలిసింది. సింగపూర్లోని పలు టౌన్షిప్లను ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం సందర్శిస్తుందని, బుధవారం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









