భవనం పైనుంచి కిందపడి బంగ్లాదేశ్ కార్మికుడి దుర్మరణం
- February 27, 2017
మనామా: బతుకు తెరువు కోసం బంగ్లాదేశ్ నుంచి మనమాకు వెళ్లిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందాడు. ఒక సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న మహమ్మద్ సలీం ఆలీ మొహమ్మద్ జియారోట్ ఆలీ (30) పనిచేసేవారు కానీ లింరా వెబ్సైట్ ప్రకారం, అతని ఉద్యోగం వీసా చెల్లదు.ఆ కార్మికుని భౌతిక కాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచే గదిలో ఉంచేరు. భవనంపై ఉన్న ఆ కార్మికుడు విధి నిర్వహణలో కిందపడి మరణించాడు.ఈ కార్మికుని మరణానికి దారి తీసిన మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







