కూలిన విమానం.. పైలట్ మృతి.. నలుగురికి గాయాలు
- March 06, 2017
దేశరాజధాని ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తూ మార్గమధ్యంలో మంటలు అంటుకుని మేదాంత ఆసుపత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ థాయ్లాండ్ వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో పైలట్ అరుణాక్షానంది చనిపోయారు. మిగతా క్షతగాత్రులను ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా బ్యాంకాక్ తరలిస్తున్నామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్లో మెటా అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్గా రుషికొండ ప్యాలెస్?