కూలిన విమానం.. పైలట్ మృతి.. నలుగురికి గాయాలు
- March 06, 2017దేశరాజధాని ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తూ మార్గమధ్యంలో మంటలు అంటుకుని మేదాంత ఆసుపత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ థాయ్లాండ్ వద్ద కూలిపోయింది. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బంది సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో పైలట్ అరుణాక్షానంది చనిపోయారు. మిగతా క్షతగాత్రులను ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా బ్యాంకాక్ తరలిస్తున్నామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి