గ్యాస్ రెగ్యులేటర్లో బంగారం తరలింపు
- March 06, 2017దుబాయ్ నుంచి దొంగచాటుగా బంగారు తీసుకొస్తున్న ఇద్దరు ప్రయాణి కులను రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 622 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ సంస్థ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్టు స్కానింగ్లో తేలింది. లగేజీని తనిఖీ చేయగా గ్యాస్ రెగ్యులేటర్లో పెట్టుకుని తీసుకొస్తున్న 376 గ్రాముల బంగారం లభించింది. అతడిని నగరవాసిగా గుర్తించారు. మరో ప్రయాణి కుడు అనుమానాస్పదంగా కనిపించగా లగేజీ తనిఖీ చేయగా 246 గ్రాముల బంగారం దొరికింది.
ఇద్దరి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్