గ్యాస్ రెగ్యులేటర్లో బంగారం తరలింపు
- March 06, 2017
దుబాయ్ నుంచి దొంగచాటుగా బంగారు తీసుకొస్తున్న ఇద్దరు ప్రయాణి కులను రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 622 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ సంస్థ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్టు స్కానింగ్లో తేలింది. లగేజీని తనిఖీ చేయగా గ్యాస్ రెగ్యులేటర్లో పెట్టుకుని తీసుకొస్తున్న 376 గ్రాముల బంగారం లభించింది. అతడిని నగరవాసిగా గుర్తించారు. మరో ప్రయాణి కుడు అనుమానాస్పదంగా కనిపించగా లగేజీ తనిఖీ చేయగా 246 గ్రాముల బంగారం దొరికింది.
ఇద్దరి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!







