గ్యాస్ రెగ్యులేటర్లో బంగారం తరలింపు
- March 06, 2017
దుబాయ్ నుంచి దొంగచాటుగా బంగారు తీసుకొస్తున్న ఇద్దరు ప్రయాణి కులను రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 622 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ సంస్థ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్టు స్కానింగ్లో తేలింది. లగేజీని తనిఖీ చేయగా గ్యాస్ రెగ్యులేటర్లో పెట్టుకుని తీసుకొస్తున్న 376 గ్రాముల బంగారం లభించింది. అతడిని నగరవాసిగా గుర్తించారు. మరో ప్రయాణి కుడు అనుమానాస్పదంగా కనిపించగా లగేజీ తనిఖీ చేయగా 246 గ్రాముల బంగారం దొరికింది.
ఇద్దరి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్లో మెటా అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్గా రుషికొండ ప్యాలెస్?
- తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్లో వ్యక్తి అరెస్టు..!!