మహిళలకు వొడాఫోన్ బంపర్ ఆఫర్
- March 07, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వోడాఫోన్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ఉచితంగా 2 జీబీ డేటాను అందిస్తామని ప్రకటించింది వోడాఫోన్.
వోడాఫోన్ రెండ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద మహిళా చందాదారులకు ఉచితంగా 2 జీబీ డేటాను అందించనున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ ఎన్ సి ఆర్ పరిధిలోని వోడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ చందాదారులకేనని వోడాఫోన్ ప్రకటించింది.
మార్చి 8వ, తేది మాత్రమే ఈ ఆఫర్ పరిమితం కానుంది. చందాదారులకు ఉచితంగా 2 జీబీ ఉచిత డేటా ఆటోమెటిక్ వస్తోందని వోడాఫోన్ ప్రకటించింది.
ఈ విషయాన్ని మహిళలకు టెస్ మేసేజ్ ద్వారా తెలుపనున్నట్టు వోడాఫోన్ ప్రకటించింది.
ఒకవేళ టెస్ట్ మేసేజ్ ద్వారా ఈ ఉచిత గిఫ్ట్ ను అందుకోలేని వారు దగ్గర్లోని వోడాపోన్ స్టోర్ ను సంప్రదించాల్సిందిగా ఆ కంపెనీ కోరింది.
వర్క్ ప్లేస్ లో మహిళలకు తమ సంస్థ సమాన అవకాశాలు కల్పిస్తోందని తాము నమ్ముతున్నట్టుగా వొడాఫోన్ ఇండియా డిల్లీ ఎన్ సి ఆర్ బిజినెస్ హెచ్ అలోక్ వర్మ తెలిపారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







