మహిళలకు వొడాఫోన్ బంపర్ ఆఫర్
- March 07, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వోడాఫోన్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ఉచితంగా 2 జీబీ డేటాను అందిస్తామని ప్రకటించింది వోడాఫోన్.
వోడాఫోన్ రెండ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కింద మహిళా చందాదారులకు ఉచితంగా 2 జీబీ డేటాను అందించనున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ కేవలం ఢిల్లీ ఎన్ సి ఆర్ పరిధిలోని వోడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ చందాదారులకేనని వోడాఫోన్ ప్రకటించింది.
మార్చి 8వ, తేది మాత్రమే ఈ ఆఫర్ పరిమితం కానుంది. చందాదారులకు ఉచితంగా 2 జీబీ ఉచిత డేటా ఆటోమెటిక్ వస్తోందని వోడాఫోన్ ప్రకటించింది.
ఈ విషయాన్ని మహిళలకు టెస్ మేసేజ్ ద్వారా తెలుపనున్నట్టు వోడాఫోన్ ప్రకటించింది.
ఒకవేళ టెస్ట్ మేసేజ్ ద్వారా ఈ ఉచిత గిఫ్ట్ ను అందుకోలేని వారు దగ్గర్లోని వోడాపోన్ స్టోర్ ను సంప్రదించాల్సిందిగా ఆ కంపెనీ కోరింది.
వర్క్ ప్లేస్ లో మహిళలకు తమ సంస్థ సమాన అవకాశాలు కల్పిస్తోందని తాము నమ్ముతున్నట్టుగా వొడాఫోన్ ఇండియా డిల్లీ ఎన్ సి ఆర్ బిజినెస్ హెచ్ అలోక్ వర్మ తెలిపారు.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!