పెరల్ డైవింగ్, ఫిషింగ్ కాంపిటీషన్స్కి మార్చ్ వరకు రిజిస్ట్రేషన్స్
- March 07, 2017
సెన్యార్ చాంపియన్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి మార్చ్ 30 వరకు అవకాశం ఉంది. ఫిషింగ్ మరియు పెరల్ డైవింగ్ పోటీలు ఈ ఈవెంట్లో నిర్వహిస్తారు. ఫిషింగ్ విభాగంలో ఇప్పటికే 50 టీమ్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా, పెరల్ డైవింగ్ కోసం 12 టీమ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. క్రాఫ్ట్స్మెన్, ట్రేడర్స్, ప్రాక్టీషనర్స్ తదితరులు ఈ వేదిక ద్వారా తమ స్కిల్స్ని ప్రదర్శించే వీలుంది. సేఫ్టీ మెజర్స్ పూర్తిస్థాయిలో పాటిస్తున్నారు. అన్ని విధాలా సమర్థులైనవారినే ఎంపిక చేస్తున్నారు. ప్రతి టీమ్ సీ కెప్టెన్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ టీమ్ డిస్క్వాలిఫై అవుతుంది. ఫిషింగ్ టీమ్ ఐదు రోజులపాటు ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. డైవింగ్ కాంపిటీషన్ ఏప్రిల్ 13న ప్రారంభమై 15 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









