పెరల్ డైవింగ్, ఫిషింగ్ కాంపిటీషన్స్కి మార్చ్ వరకు రిజిస్ట్రేషన్స్
- March 07, 2017
సెన్యార్ చాంపియన్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి మార్చ్ 30 వరకు అవకాశం ఉంది. ఫిషింగ్ మరియు పెరల్ డైవింగ్ పోటీలు ఈ ఈవెంట్లో నిర్వహిస్తారు. ఫిషింగ్ విభాగంలో ఇప్పటికే 50 టీమ్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా, పెరల్ డైవింగ్ కోసం 12 టీమ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. క్రాఫ్ట్స్మెన్, ట్రేడర్స్, ప్రాక్టీషనర్స్ తదితరులు ఈ వేదిక ద్వారా తమ స్కిల్స్ని ప్రదర్శించే వీలుంది. సేఫ్టీ మెజర్స్ పూర్తిస్థాయిలో పాటిస్తున్నారు. అన్ని విధాలా సమర్థులైనవారినే ఎంపిక చేస్తున్నారు. ప్రతి టీమ్ సీ కెప్టెన్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ టీమ్ డిస్క్వాలిఫై అవుతుంది. ఫిషింగ్ టీమ్ ఐదు రోజులపాటు ఏప్రిల్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. డైవింగ్ కాంపిటీషన్ ఏప్రిల్ 13న ప్రారంభమై 15 వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









