నరేంద్ర మోదీ ప్రారంభించిన దేశంలోకెల్లా పొడవైన కేబుల్ బ్రిడ్జి
- March 07, 2017
దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్లో నర్మదా నదిపై నిర్మించిన ఈ వారధి పొడవు 1,344 మీటర్లు. వెడల్పు 22.8 మీటర్లు. రూ.379 కోట్ల ఖర్చయింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ. ఫోర్ లేన్ రోడ్డుతో పాటు మూడు మీటర్ల వెడల్పు ఫుట్ పాత్ కూడా ఉంది. 400కు పైగా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. 25 నుంచి 40 మీటర్లు పొడవు గల 216 కేబుల్స్ వినియోగించారు. అహ్మదాబాద్-ముంబై 8వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా ఈ వారధి నిర్మించారు.
తాజా వార్తలు
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్









