నరేంద్ర మోదీ ప్రారంభించిన దేశంలోకెల్లా పొడవైన కేబుల్ బ్రిడ్జి
- March 07, 2017
దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేశారు గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్లో నర్మదా నదిపై నిర్మించిన ఈ వారధి పొడవు 1,344 మీటర్లు. వెడల్పు 22.8 మీటర్లు. రూ.379 కోట్ల ఖర్చయింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ. ఫోర్ లేన్ రోడ్డుతో పాటు మూడు మీటర్ల వెడల్పు ఫుట్ పాత్ కూడా ఉంది. 400కు పైగా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. 25 నుంచి 40 మీటర్లు పొడవు గల 216 కేబుల్స్ వినియోగించారు. అహ్మదాబాద్-ముంబై 8వ నంబరు జాతీయ రహదారిలో భాగంగా ఈ వారధి నిర్మించారు.
తాజా వార్తలు
- పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!
- ఆసియాకప్ ట్రోఫీని తీసుకెళ్లిన నఖ్వీ..
- బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!