ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలి
- March 07, 2017
ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత అధ్యక్షుడు గంగు భానుమూర్తి సహా పలువురు సిద్ధాంతులు సూచించారు. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతీ దేవాలయంలో గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో దృక్, పూర్వగణిత పంచాంగ కర్తల సదస్సు మంగళవారం జరిగింది. శ్రీనివాస వాగ్ధేయ సిద్ధాంతి సమన్వయకర్తగా వ్యవ హరించగా.. తెలంగాణ బ్రాహ్మణ పరిషత ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణరావు, పలువరు సిద్ధాంతులు పాల్గొన్నారు. కాగా, ఉగాదిని 29వ తేదీన జరుపుకోవాలని ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి కూడా సూచించారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









