ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలి
- March 07, 2017
ఉగాది పండుగను ఈ నెల 29నే జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత అధ్యక్షుడు గంగు భానుమూర్తి సహా పలువురు సిద్ధాంతులు సూచించారు. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీసీతారామాంజనేయ సరస్వతీ దేవాలయంలో గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో దృక్, పూర్వగణిత పంచాంగ కర్తల సదస్సు మంగళవారం జరిగింది. శ్రీనివాస వాగ్ధేయ సిద్ధాంతి సమన్వయకర్తగా వ్యవ హరించగా.. తెలంగాణ బ్రాహ్మణ పరిషత ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమణరావు, పలువరు సిద్ధాంతులు పాల్గొన్నారు. కాగా, ఉగాదిని 29వ తేదీన జరుపుకోవాలని ఐనవోలు అనంత మల్లయ్య సిద్ధాంతి కూడా సూచించారు.
తాజా వార్తలు
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!