'షీ టీమ్స్' రెండో వార్షికోత్సవం శిల్పకళా వేదికలో
- March 07, 2017
మహిళల కోసం ఏర్పాటుచేసిన షీ టీమ్స్ రెండో వార్షికోత్సవం నగరంలోని శిల్పకళావేదికలో మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ సతీమణి మమతా శర్మ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంధ్ర, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు కూడా పాల్గొంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO