'షీ టీమ్స్' రెండో వార్షికోత్సవం శిల్పకళా వేదికలో

- March 07, 2017 , by Maagulf
'షీ టీమ్స్' రెండో వార్షికోత్సవం శిల్పకళా వేదికలో

మహిళల కోసం ఏర్పాటుచేసిన షీ టీమ్స్ రెండో వార్షికోత్సవం నగరంలోని శిల్పకళావేదికలో మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ సతీమణి మమతా శర్మ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంధ్ర, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు కూడా పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com