'షీ టీమ్స్' రెండో వార్షికోత్సవం శిల్పకళా వేదికలో
- March 07, 2017
మహిళల కోసం ఏర్పాటుచేసిన షీ టీమ్స్ రెండో వార్షికోత్సవం నగరంలోని శిల్పకళావేదికలో మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్ శర్మ సతీమణి మమతా శర్మ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తదితరులు అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంధ్ర, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు కూడా పాల్గొంటారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!