19 మంది చైనా ప్రజల మధ్య పోరాటం దుబాయ్ లో ఒకరు మృతి
- March 08, 2017
ఈ సంఘటన గత సంవత్సరం మార్చి 23 వ తేదీన జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ లో చైనా బృందంలో ఈ పోరాటం జరిగింది. 19 మందికి పైగా చైనా దేశానికి చెందిన వ్యక్తుల ప్రత్యర్థి ముఠాలు మధ్య జరిగిన పోరాటంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తెలిపిన వివరాల ప్రకారం పోరాట సమయంలో గొడ్డలి, కర్రలు మరియు కత్తులు ఉపయోగించారు. ఒక 33 ఏళ్ల ఒక చైనా నిరుద్యోగ వ్యక్తికి సైతం శిక్ష విధించబడింది. సహచరులలో ఒకరిని ఒమన్ మీదుగా దేశాన్ని విడిచివెళ్లేందుకు సహాయం చేశాడు. సరిహద్దు కేంద్రం వద్ద రవాణా చేసేందుకు ఒక కారుని ఏర్పాటు చేయడమే కాకుండా అతనికి తోడుగా ప్రయాణించాడని అభియోగాలు ఆ వ్యక్తిపై నమోదు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు సైతం చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొన్నట్లు ఆరోపించింది. నాటి సంఘటనలో పలువురు తప్పిచుకఁగోగా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







