19 మంది చైనా ప్రజల మధ్య పోరాటం దుబాయ్ లో ఒకరు మృతి
- March 08, 2017
ఈ సంఘటన గత సంవత్సరం మార్చి 23 వ తేదీన జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ లో చైనా బృందంలో ఈ పోరాటం జరిగింది. 19 మందికి పైగా చైనా దేశానికి చెందిన వ్యక్తుల ప్రత్యర్థి ముఠాలు మధ్య జరిగిన పోరాటంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తెలిపిన వివరాల ప్రకారం పోరాట సమయంలో గొడ్డలి, కర్రలు మరియు కత్తులు ఉపయోగించారు. ఒక 33 ఏళ్ల ఒక చైనా నిరుద్యోగ వ్యక్తికి సైతం శిక్ష విధించబడింది. సహచరులలో ఒకరిని ఒమన్ మీదుగా దేశాన్ని విడిచివెళ్లేందుకు సహాయం చేశాడు. సరిహద్దు కేంద్రం వద్ద రవాణా చేసేందుకు ఒక కారుని ఏర్పాటు చేయడమే కాకుండా అతనికి తోడుగా ప్రయాణించాడని అభియోగాలు ఆ వ్యక్తిపై నమోదు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు సైతం చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొన్నట్లు ఆరోపించింది. నాటి సంఘటనలో పలువురు తప్పిచుకఁగోగా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం