వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- November 23, 2025
వాషింగ్టన్:2026, ఫిబ్రవరి 1 నుండి 4వ తేదీ వరకు దోహాలో వెబ్ సమ్మిట్ ఖతార్ మూడవ ఎడిషన్ జరుగనుంది.దీనిని ప్రమోట్ చేసేందుకు 'రన్వే టు వెబ్ సమ్మిట్ ఖతార్' పేరిట వాషింగ్టన్ ఓ కార్యక్రమాన్ని ఖతార్ స్టేట్ రాయబార కార్యాలయం నిర్వహించింది. ఇందులో టెక్నాలజీ రంగాలలోని యూఎస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ సెషన్లో GCOలోని స్టడీస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ డైరెక్టర్ సౌద్ అహ్మద్ అల్ బోయినిన్ పాల్గొన్నారు. వెబ్ సమ్మిట్ ఖతార్ ఆవిష్కరణలను, ప్రపంచ పర్యావరణ వ్యవస్థలను అనుసంధానించే ప్రముఖ వేదికగా మారిందని తెలిపారు. గత ఏడాది సుమారు 100 స్టార్టప్లు దోహాకు తరలివచ్చాయని, ఈ సంఖ్య వచ్చే ఏడాదికి 200కి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







