సీక్వెల్ కి ఓకే చెప్పిన సందీప్ కిషన్
- March 08, 2017
సందీప్ కిషన్ ఓ సీక్వెల్ కి ఓకే చెప్పాడు. సీక్వెల్ అంటే తను చేసిన సినిమా కాదు. కార్తీ చేసిన యాక్షన్ త్రిల్లర్ నా పేరు శివ. ఇప్పుడు ఆ సినిమా కు సీక్వెల్ తయారవుతోంది. ఈ సీక్వల్ సందీప్ కిషన్ చేస్తున్నాడు. సందీప్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో తయారయ్యే ఈ సినిమాకుదాదాపు నాపేరు శివ టీం పనిచేస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వం వహించే ఈ సినిమా లవ్ అండ్ రివెంజ్ ఫార్ములాతో ఉటుందని టాక్.
. ప్రస్తుతం నక్షత్రం తో బిజీగా వున్నాడు సందీప్. కృష్ణ వంశీదర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, రెజీనా, సాయి ధరమ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపుదిద్దుకుటుంది.
కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!