దయీష్ మద్దతుదారుడి కాల్చివేత
- March 08, 2017
పోలీసు అధికారులు, రియాద్లో దయీష్ మద్దతుదారుడ్ని కాల్చి చంపారు. అల్ రయ్యాన్ డస్ట్రిక్ట్లోని ఓ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో పనిచేస్తున్న కార్మికుడు, తమ సహచరుడొకరు దయీష్ మద్దతుదారుడిగా ప్రకటించుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే నిందితుడు, పోలీసులపైకి పిస్తోల్ ఎక్కుపెట్టాడు. ఈ క్రమంలో అతన్ని కాల్చి చంపవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మరో వ్యక్తి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించగా అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తం రెండు పిస్తోల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









